ఇంటర్ సెకండ్ పరీక్షలు రద్దు..
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫస్టియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఫస్టియర్ మార్కుల ఆధారంగానే సెకండియర్ కు మార్కులు కేటాయించనున్నారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే కరోనా విజృంభించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనున్నారని తెలిపారు
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు