కరోనా పేషెంట్ లకు ఫ్రూట్స్ పంపిణీ చేసిన వైఎస్ఆర్సిపి యూత్ నాయకులు విజయ్ రెడ్డి


జై ఆంధ్ర టీవీ న్యూస్ డెస్క్:
కరోనా వ్యాధిగ్రస్తులకు నేనున్నాను అని అంటున్నారు పెదపూడి మండలం వైఎస్ఆర్సిపి యూత్ నాయకులు నల్లమిల్లి విజయ్ రెడ్డి .ఇక వివరాల్లోకి వెళితే అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు విజయ రెడ్డి ఆధ్వర్యంలో రాజానగరం జిఎస్ఎల్ హాస్పటల్ లో వైద్య సేవలు పొందుతున్న కరోనా పేషెంట్ లకు శుక్రవారం ,ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి విజయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జి.ఎస్ఎ.ల్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న పేషెంట్లు ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు,అలాగే వారందరూ కూడా త్వరగా కోలుకొని వారి వారి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఫ్రూట్స్ పంపిణీ చేసిన విజయ రెడ్డిని జిఎస్ఎల్ సూపరింటెండెంట్ మూర్తి అభినందించారు. అలాగే జిఎస్ఎల్ సూపరింటెండెంట్ మూర్తి మీడియాతో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ లకు ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని రావాలని ఎటువంటి పానీయాలు, ఇతర వంటకాలు తీసుకొని రాకూడదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విజయ్ రెడ్డి యూత్ పాల్గొన్నారు..

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com