నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన వైఎస్ఆర్ సీపీ జెడ్పిటిసి అభ్యర్థి గరికిపాటి శ్రీదేవి


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి సత్య : దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయడం పట్ల మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అభినందనలు తెలిపారు
ఇబ్రహీంపట్నం మండలం కేతనకోండ, దోనబండ గ్రామాల్లో కరోనా వైరస్ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలైన కూరగాయలు బియ్యం కందిపప్పు దాతలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు అందజేశారు
కేతనకోండ గ్రామంలో గ్రేస్ మినిస్ట్రీస్ వారి సహకారం తో , దోనబండ గ్రామంలో జడ్పీటీసీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న గరికపాటి శ్రీదేవి రాంబాబు దంపతులు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు సమక్షంలో పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెవెన్యూ శాఖ అధికారులు గ్రేస్ మినిస్ట్రీస్ సిబ్బంది పాల్గొన్నారు
అనంతరం ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న ఆర్ధిక సహాయం పంపిణీ చేశారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com