ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టు..


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి బి.సునీల్

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి sk. అన్వర్ భాష ఆధ్వర్యంలో పట్టణంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వము తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రజలకు గుర్తు చేస్తూ అవగాహన కల్పించారు పట్టణంలో మెయిన్ రోడ్డు. కూరగాయల మార్కెట్. గాంధీ బజార్. నెహ్రూ బజార్. వీధులలో తిరిగి ఇంట్లో నుండి బయటకి రాకుండా ఉంటే మనము ఈ కరోనా వైరస్ మహ మ్మారిని సమర్థంగా ఎదుర్కొనవచ్చు అని తెలిపారు
లాక్ డౌన్ నేపథ్యంలోపోలీస్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వాలంటీర్లకు ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకో వద్దని ప్రజలకు సూచించారు అందరికీ శానిటైజర్ చేతులకు వేసి ఈ విధంగా మనము చేసుకుంటే వైరస్ మన నుండి దూరం తెలిపారు. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి. ప్రధాన కార్యదర్శి అన్వర్ భాష. ఉపాధ్యక్షుడు బోడి చర్ల సునీల్ కుమార్. ట్రెజర్ కంచు సురేషు. ఉప ప్రధాన కార్యదర్శి భాస్కరు. కోటిరెడ్డి. రంగస్వామి సామేలు. మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com