తెలంగాణలో మరో కరోనా పాజిటివ్
జై ఆంధ్ర టీవీ: తెలంగాణలో లో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇటీవలే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
కరోనా అప్డేట్ : 7900 దాటిన మృతుల సంఖ్య
మొదట చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ మహమ్మారీ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 1,83,579 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,900 మందికి పైగా మరణించారు. ఇక భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 137కు పైగా నమోదవ్వగా.. ముగ్గురు మరణించారు.
కరోనా అప్డేట్ : 7900 దాటిన మృతుల సంఖ్య
మొదట చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ మహమ్మారీ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 1,83,579 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,900 మందికి పైగా మరణించారు. ఇక భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 137కు పైగా నమోదవ్వగా.. ముగ్గురు మరణించారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు