తెదేపాను ఎదుర్కోలేకే ఈ కుట్రలు వైకాపాపై మంత్రి నక్కా ఆనంద్బాబు విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక జగన్ తెలంగాణ ప్రభుత్వంతో కలసి అనేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. గుంటూరు వసంతరాయపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. డేటా చోరీ విషయంలో జగన్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన విజయసాయిరెడ్డిపై కేసులు పెట్టే ధైర్యం తెలంగాణ పోలీసులుకు ఉందా? అని ఆయన ప్రశించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్కు విజ్ఞత కలిగిన ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు