దిల్లీలో నిరసన తెలుపుతానన్న విద్యార్థిని అరెస్టు
ప్రధాని కార్యాలయం వద్ద నిరసన తెలుపనున్నట్లు ప్రకటించిన మదురై న్యాయ కళాశాల విద్యార్థినితోపాటు ఆమె తండ్రిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం కోసం మదురై న్యాయ కళాశాల విద్యార్థిని నందిని (25) పోరాటం చేస్తున్నారు. ఆమె కె.పుదూర్ గాంధీపురంలో నివశిస్తున్నారు. రాష్ట్రంలో భాజపా పరోక్ష పాలన చేస్తోందని, అన్నాడీంకే ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో దిల్లీలోని ప్రధాని కార్యాలయం వద్ద ఈ నెల 25వ తేదీన నిరసన తెలపనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించారు. దీనికోసం తన తండ్రి ఆనందన్తో కలిసి దిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం నందిని ఇంటికి ఆమెతోపాటు తండ్రిని కూడా అరెస్టు చేశారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు