పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు బ్రిడ్జి మీద నుంచి కిందపడిన బోగీలు


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌తో సహా ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. బోగీలు బ్రిడ్జిమీద నుంచి కింద పడిపోయాయి. భాన్సీ, కమలూర్‌ మధ్యలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం వెనక నక్సలైట్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలంలో కొన్ని కరపత్రాలు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ మార్గంలో మరమ్మతు చర్యలు ప్రారంభించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com