ఆదిలాబాద్ : బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : తల్లి, కుమారుడు మృతి
ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం రోల్ మామడ వద్ద ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టంది. ప్రమాదంలో తల్లి, ఏడాదిన్నర కుమారుడు మృతిచెందాడు. భర్త రమణకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితులు బోథ్ మండలం కుచులాపూర్ వాసులుగా గుర్తించారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు