చెస్ ఒలింపియాడ్లో భారత్ పసిడి గెలవొచ్చు
చెస్ ఒలింపియాడ్లో బరిలోకి దిగే జట్లలో భారత్ టాప్ 5-6లో ఉంటుందని ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం సాధ్యమా అని అడిగినప్పుడు.. ‘‘ఎందుకు కాదు! భారత్ టాప్ 5-6 జట్లలో ఒకటి. మాకు స్వర్ణం సాధించే అవకాశం లేదనడం హాస్యాస్పదం. మాకు మంచి అవకాశాలు ఉన్నాయి’’ అని ఆనంద్ అన్నాడు. తాను ఒలింపియాడ్లో ఆడాలానే ఆసక్తితో ఉన్నానని అతడు చెప్పాడు. చెస్ ఒలింపియాడ్ సెప్టెంబరులో జార్జియాలో జరుగుతుంది.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు